తెలుగు అక్షరానికి ,తెలుగు బొమ్మకు ప్రాణ ప్రతిష్ట చేసిన మన బాపు అస్తమించారు .

 
 



శ్రద్దాంజలి 

జననం : డిసెంబర్  15, 1933
మరణం : ఆగష్టు 31, 2014 
అసలు పేరు : సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ
స్వస్థలం     కంతేరు, పశ్చిమ గోదావరి జిల్లా,ఆంధ్రప్రదేశ్ 




బాపుగారూ మీరు దూరామైనా మీరు గీసిన బొమ్మ తీసిన బొమ్మ తెలుగుజాతి గుండెల్లో శాశ్వతం.కళలకు ఆదరణ ఉన్నంత కాలం మీరు జీవించే ఉంటారు.అందుకోండి నివాళి
- పరుచూరి గోపాల కృష్ణ
 

1 comment:

  1. ఆ మహనీయుని ఆత్మ భగవంతునిలో లీనమగుకాక

    ReplyDelete

hit counter